ఏఎస్ఐ హర్జీత్ సింగ్ పేరు పెట్టుకున్న పంజాబ్ డీజీపీ
పాటియాలాలో లాక్ డౌన్ స‌మ‌యంలో విధులు నిర్వ‌ర్తిస్తుండ‌గా జ‌రిగిన దాడిలో  చేయి తెగిన  ఏఎస్ఐ హ‌ర్జీత్ సింగ్ ను పంజాబ్ పోలీస్ డిపార్టుమెంట్ గొప్ప‌గా స‌త్క‌రించింది. హ‌ర్జీత్ సింగ్ ధైర్య‌సాహ‌సాల‌ను ప్ర‌శంసిస్తూ పంజాబ్ డీజీపీ దిన్‌క‌ర్ గుప్తా త‌న బ్యాడ్జికి హ‌ర్జీత్ సింగ్ పేరు పెట్టుకున్నారు. ఏప్రిల్ 12…
దుబాయ్‌లో ఆసియాకప్‌
ప్రపంచ క్రికెట్‌లో పెద్దన్న పాత్ర పోషించే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరోసారి తన మాట చెల్లుబాటయ్యేలా చేసుకుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది చివర్లో పాకిస్థాన్‌ వేదికగా జరగాల్సిన ఆసియాకప్‌లో పాల్గొనేది లేదని భారత్‌ పట్టుబట్టడంతో.. తప్పని పరిస్థితుల్లో టోర్నమెంట్‌ను తటస్థ వేదిక (దుబాయ్‌)కు…
సుప్రీంకోర్టుకు నిర్భయ కేసు దోషి
తనకు విధించిన ఉరిశిక్షను జీవితఖైదుగా తగ్గించాలని కోరుతూ నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన పవన్‌కుమార్‌ గుప్తా శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఉరిశిక్ష విధిస్తూ ట్రయల్‌ కోర్టు జారీచేసిన ఆదేశాలను వాయిదావేయాలని కోరుతూ క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలుచేశాడు. ఈ నెల 17న ట్రయల్‌ కోర్టు నిర్భయ కేసు దోషులను మార్…
నచ్చిన ధరకే క్యాబ్‌ సేవలు.. బేరం కూడా ఆడవచ్చు..
ట్రాఫిక్‌ రద్దీగా ఉన్నదంటే చాలు క్యాబ్‌ ధరలు అమాంతం రెండు, మూడు రెట్లు పెరుగుతుంటాయి. వినియోగదారుల అవసరాన్ని గుర్తించి క్యాబ్‌ సర్వీస్‌ సంస్థలు ప్రయాణికుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇక నుంచి ఆ బాధ లేకుండా వినియోగదారులకు నచ్చిన ధరకే క్యాబ్‌ సేవలు అందించేందుకు ఓ సంస్థ శ్రీకారం చుట్టింది. వినియోగదారు…
జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో రైలు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి ఎంజీబీఎస్‌(కారిడార్‌-2) వరకు మెట్రోరైలు మార్గాన్ని జేబీఎస్‌ స్టేషన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.  మెట్రో ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్‌ ఎంజీబీఎస్‌ వరకు ప్రయాణించారు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 11 కి.మీ మార్గంలో 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఈ కార్…